Posts

Showing posts from March, 2019

పాత రాజకీయ తీర్మానాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం వుంది.

మిత్రులారా! మనం ఆశించినట్టు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కేంద్రంగా Pre-poll alliance (UPA) ఏర్పడలేదు. రాజకీయాల్లో BJP వ్యతిరేక పార్టీలన్నీ ఎవరికి వారే అనేలా వుంది పరిస్థితి. MTF  పనిచేస్తున్న  రెండు రాష్ట్రాల్లో BJP తప్ప ప్రకటిత NDA  పార్టీలు లేవు.  అలాగే Congress తప్ప ప్రకటిత UPA పార్టీలు కూడా లేవు. విచిత్రంగా Congress, BJPలు  కూడా రెండు రాష్ట్రాల్లో చాలా బలహీనంగా వున్నాయి. మారిన ఈ నేపథ్యంలో మన పాత రాజకీయ తీర్మానాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం వుంది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి KCR  ఒక మంచి సాంప్రదాయానికి నాందీ పలికారు.  ఇది మరొకరికి కూడ ఆదర్శం కావాలంటే మనం TRS ను సమర్ధించడమే సమంజసం అనుకుంటున్నాను. GST, నోట్ల రద్దు నేరుగా ముస్లింల సమస్యలుకావు. రిజర్వేషన్ల పెంపు  ముస్లింల సమస్య. ఈ విషయంలో ఒక సియం అసెంబ్లీలో బిల్లు పాస్ మాత్రమే చేయగలడు. అనుకూల వాతావరణం వచ్చినపుడు పార్లమెంటు దాన్ని షెడ్యూల్ లో చేరుస్తుంది. రాష్ట్రంలో మాత్రం కేసిఆర్ Muslim Friendly  గానే వ్యవహరిస్తున్నారు. జగన్ విషయమూ అంతే. 2014లో ముస్లింలకు ఆయనే  సీట్లు ఎక్కువ ఇచ్చాడు. ఇ
Hyderabad 9 March 2019  To Sri YS Jagan Mohana Reddy garu President YSR Congress party Sir, At the outset MTF and its members heart fully congratulate you for your recent historical PRAJA SANKALPA YAATRA and its tremendous success. Sir, You are well aware that the Vijayawada West Assembly constituency has a specialty. It is called the lone constituency of Muslims in the Northern Krishna region of Andhra Pradesh. Muslims have been elected from this constituency for five times since 1972. Asif Pasha, MK Baig, Jalil Khan and Nasar Vali have represented the constituency in the State Legislative Assembly. While Jalil Khan has been twice elected from this constituency, Asif Pasha and MK Baig have served as ministers of the undivided Andhrapradesh. It is well established fact that Indian Muslims were became antagonistic towards Indian National Congress after the demolition of Babri masid in 1992. It is also true that YS Rajasekhara Reddy has played a vital role in
మిత్రులారా! MHPS  ప్రధాన కార్యదర్శి ఫారూఖ్ షుబ్లి    'ముస్లింలకు జనాభా  దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు కేటాయించాలి' అని కోరుతూ  మార్చి 13, 14 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ లో రెండు రోజులు నిరాహార దీక్ష చేయ తలపెట్టారు. ఫారూఖ్ షుబ్లి ఈ ఉదయం నాకు ఫోన్ చేసి ఈ  కార్యక్రమానికి MTF  మద్దతు కోరారు.  వారు గతంలో MTF  గురించి దుష్ప్రచారం చేసినట్టు వినివున్నాను. అంచేత వారితో నాకు సన్నిహిత సంబంధాలు ఏమీలేవు. స్వీయసమాజానికి మేలు చేసే కార్యక్రమాన్ని ఎవరు చేపట్టినా నద్దతు పలకడం ఉద్యమకారుల  సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి లోబడి వారి దీక్షకు మద్దతు ఇస్తానని చెప్పాను. ఈ అంశం మీద మీమీ అభిప్రాయాలు చెప్పండి. జగన్ YCP ఇప్పటికి ముస్లింలకు  4 స్థానాలు ప్రకటించింది. ఇంకోస్థానాన్ని ప్రకటించవచ్చు. విజయవాడ వెస్ట్ ను మాత్రం 2014లో BJP  అభ్యర్ధిగా పోటీచేసిన వెలంపల్లి శ్రీనివాసరావుకు కేటాయించింది. టిడిపి ఇప్పటికి ముస్లింలకు  2 స్థానాలు ప్రకటించింది. ఆ పైన ఇస్తుందోలేదో తెలీదు. ఈ నేపథ్యంలో   'ముస్లింలకు జనాభా  దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు కేటాయించాలి'  అనే అంశం మీద ఉద్యమం చేయడం  సరైనదే అని నేను